Monday, June 4, 2012

ద్వందనీతి కాంగ్రెస్



కేంద్రమంత్రి గులాం నబి ఆజాద్ ప్రచారం చేస్తూ "రాజు మరణిస్తే కుమారునికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టటానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు" అని అన్నారు. ఇందిరాగాంధీ మరణించిన వెంటనే రాజీవ్ గాంధీని ప్రధానిగా ఏ ఉద్దేశంతో ఏమని చేశారో సమాధానం చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కు ఒకనీతి, బయటివారికి ఒక నీతి. కాంగ్రెస్ వారి ఈ ద్వంద నీతిని ప్రజలు తిరస్కరిస్తున్నారు.       

No comments:

Post a Comment